AP GRAMA/WARD SACHIVALAYAM RECRUITMENT - 2019.
Know your Examination Center
HALL TICKETS NOW AVAILABLE TO DOWNLOAD.
Download Hall Tickets any one of the Direct Link
Direct Links
➧ Link-1 - http://vsws.ap.gov,in
➧ Link -2 - http://gramasachivalayam.ap.gov.in
➧ Link-3 - http://wardsachivalayam.ap.gov.in
సచివాలయ' పరీక్షల హాల్టికెట్లు వచ్చేశాయి..
నియామక పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను అధికారులు శనివారం (ఆగస్టు 24) విడుదల చేశారు. అయితే ప్రస్తుతానికి కేటగిరీ-1లోని అన్ని పోస్టుల హాల్టికెట్లను, కేటిగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష హాల్టికెట్లను మాత్రమే విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింది వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://vsws.ap.gov.in/
పరీక్ష రోజే ఆన్సర్ 'కీ'..
గ్రామ/వార్డు సచివాలయ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష ముగిసిన సాయంత్రానికే ప్రిలిమినరీ 'కీ'ని అధికారులు విడుదల చేయనున్నారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలిపాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి మొత్తం 14 పరీక్షలను నిర్వహించనున్నారు.* *వీటిలో పది పరీక్షల
ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో.. మిగతా* *నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్ భాషలో ఇవ్వనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి
ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.
పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్లో జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు. దీంతో చూచిరాతలకు
ఆస్కారం ఉండదు.
దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు. ప్రతి మూడు లేదా నాలుగు పరీక్ష కేంద్రాలకు ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. ఐదు నుంచి ఆరు పరీక్ష కేంద్రాలకో రూట్ ఆఫీసర్ ఉంటారు. అదే విధంగా ఒకటి లేదా రెండు మండలాలకు జిల్లా ప్రత్యేక అధికారి ఫ్లయింగ్ స్క్వేడ్గా విధులు నిర్వహిస్తాడు.
కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.
నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచిస్తున్నారు
Know your Examination Center
HALL TICKETS NOW AVAILABLE TO DOWNLOAD.
Download Hall Tickets any one of the Direct Link
Direct Links
➧ Link-1 - http://vsws.ap.gov,in
➧ Link -2 - http://gramasachivalayam.ap.gov.in
➧ Link-3 - http://wardsachivalayam.ap.gov.in
సచివాలయ' పరీక్షల హాల్టికెట్లు వచ్చేశాయి..
నియామక పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను అధికారులు శనివారం (ఆగస్టు 24) విడుదల చేశారు. అయితే ప్రస్తుతానికి కేటగిరీ-1లోని అన్ని పోస్టుల హాల్టికెట్లను, కేటిగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష హాల్టికెట్లను మాత్రమే విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింది వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://vsws.ap.gov.in/
పరీక్ష రోజే ఆన్సర్ 'కీ'..
గ్రామ/వార్డు సచివాలయ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష ముగిసిన సాయంత్రానికే ప్రిలిమినరీ 'కీ'ని అధికారులు విడుదల చేయనున్నారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలిపాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి మొత్తం 14 పరీక్షలను నిర్వహించనున్నారు.* *వీటిలో పది పరీక్షల
ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో.. మిగతా* *నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్ భాషలో ఇవ్వనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి
ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.
పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్లో జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు. దీంతో చూచిరాతలకు
ఆస్కారం ఉండదు.
దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు. ప్రతి మూడు లేదా నాలుగు పరీక్ష కేంద్రాలకు ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. ఐదు నుంచి ఆరు పరీక్ష కేంద్రాలకో రూట్ ఆఫీసర్ ఉంటారు. అదే విధంగా ఒకటి లేదా రెండు మండలాలకు జిల్లా ప్రత్యేక అధికారి ఫ్లయింగ్ స్క్వేడ్గా విధులు నిర్వహిస్తాడు.
కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.
నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచిస్తున్నారు
No comments:
Post a Comment