GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
G.O.Ms.No.115 , Dated : 30-11-2019
SOCIAL WELFARE DEPARTMENT – Navaratnalu - Post Metric Scholarships -
Implementation of new Schemes Jagananna Vidya Deevena (RTF) and Jagananna
Vasathi Deevena (MTF) - Scholarships to every eligible student belonging to SC,ST,
BC, EBC (other than Kapu), Kapu, Minority and Differently Abled categories for the
Post Metric Courses ITI, Polytechnic and Degree & above level courses - Orders –
Issued.
------------------------------------------------------------------------------------------------------
జగనన్న విద్యా దీవెనకు ఉత్తర్వులు జారీ
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జగన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు జగనన్న విద్యా దీవెన వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్మెంట్ అమలు కానున్నది.
జగనన్న వసతి దీవెన పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనున్నది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు అందుతాయి. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➽ జగనన్నవిద్యా దీవెన పథకం -- చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు
➽ Download G.O Copy
ABSTRACT
G.O.Ms.No.115 , Dated : 30-11-2019
SOCIAL WELFARE DEPARTMENT – Navaratnalu - Post Metric Scholarships -
Implementation of new Schemes Jagananna Vidya Deevena (RTF) and Jagananna
Vasathi Deevena (MTF) - Scholarships to every eligible student belonging to SC,ST,
BC, EBC (other than Kapu), Kapu, Minority and Differently Abled categories for the
Post Metric Courses ITI, Polytechnic and Degree & above level courses - Orders –
Issued.
------------------------------------------------------------------------------------------------------
జగనన్న విద్యా దీవెనకు ఉత్తర్వులు జారీ
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జగన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు జగనన్న విద్యా దీవెన వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్మెంట్ అమలు కానున్నది.
జగనన్న వసతి దీవెన పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనున్నది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు అందుతాయి. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబలందరికి ఈ పథకం వర్తింస్తుంది. అర్హులయిన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➽ జగనన్నవిద్యా దీవెన పథకం -- చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు
➽ Download G.O Copy
No comments:
Post a Comment