నేటి మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే
➤ శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం బిల్లులకు ఆమోదం.
➤ హైవపర్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం
➤ రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ
➤ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
➤ సీఆర్ డీఏ రద్దుకు కేబినెట్ ఆమోదం (CRDA బదులు AMRDA ఏర్పాటు)
➤ పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం
➤ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
➤ ఇన్సిడర్ ట్రేడింగ్ కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం
➤ రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
➤ రైతులకు చెల్లించే కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు నిర్ణయం
➤ రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
➤ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం
➤ అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
➤ విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
➤ రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని
➤ జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థ అమల్లోకి
➤ మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే
➤ శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం బిల్లులకు ఆమోదం.
➤ హైవపర్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం
➤ రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ
➤ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
➤ సీఆర్ డీఏ రద్దుకు కేబినెట్ ఆమోదం (CRDA బదులు AMRDA ఏర్పాటు)
➤ పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం
➤ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
➤ ఇన్సిడర్ ట్రేడింగ్ కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం
➤ రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
➤ రైతులకు చెల్లించే కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు నిర్ణయం
➤ రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
➤ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం
➤ అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
➤ విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
➤ రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని
➤ జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థ అమల్లోకి
➤ మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం.
No comments:
Post a Comment