ఏ.పీ లో 58 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వపరిధిలోకి !
➧ కరోనా వ్యాప్తి నివారణకోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.
➧ విశాఖలో- 5
➧ కృష్ణా జిల్లాలో- 5
➧ ప్రకాశం- 4
➧ నెల్లూరు- 5
➧ కర్నూలు- 6
➧ చిత్తూరు -5
➧ కడప- 3
➧ అనంతపురం -4
➧ గుంటూరు- 4
➧ తూర్పుగోదావరి -5
➧ పశ్చిమగోదావరి -3
➧ విజయనగరం- 5
➧ శ్రీకాకుళం -4
ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్-19 చికిత్సకు ఏర్పాట్లు చేస్తోంది.
➧ ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో 19,114 బెడ్లు, 1286 ఐసీయూ బెడ్లను వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.
➧ 717 ఐసోలేషన్ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు
No comments:
Post a Comment