నాడు-నేడు పనులకోసం.. పోలీసుల అనుమతి కోరుతూ కమీషనర్ లేఖ..
‘నాడు-నేడు’ సిబ్బంది అనుమతికి కమిషనర్ లేఖ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు చేసే సిబ్బందికి లాక్డౌన్ సమయంలో అనుమతివ్వాలంటూ పోలీసులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు లేఖ రాశారు. ఈ పనుల్లో నిమగ్నమయ్యే ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ రిసోర్సు పర్సన్, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పనులైనందున జిల్లా లోపల వరకు అనుమతి ఇవ్వాలని కోరారు.
‘నాడు-నేడు’ సిబ్బంది అనుమతికి కమిషనర్ లేఖ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు చేసే సిబ్బందికి లాక్డౌన్ సమయంలో అనుమతివ్వాలంటూ పోలీసులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు లేఖ రాశారు. ఈ పనుల్లో నిమగ్నమయ్యే ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ రిసోర్సు పర్సన్, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పనులైనందున జిల్లా లోపల వరకు అనుమతి ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment