P. M.MODI Address to the Nation
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. దేశంలో కరోనా హాట్స్పాట్ల సంఖ్య తగ్గితే ఆంక్షల సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.
మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్డౌన్ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు
➖➖➖➖➖➖➖➖
ప్రధాన మంత్రి సందేశం లో ముఖ్యాంశాలు
May 3 వరకు ప్రస్తుతం మాదిరిగానే
మరో 19 రోజులు.
Lock down పొడిగింపు(మొత్తం 40 రోజులు)
ఏప్రిల్ 20 వ తేదీ తర్వాత సమీక్ష చేసి Lock down లో కొన్ని సడలింపు లు.
అందరూ 100% మాస్కులు ధరించాలి.
పెద్దవాళ్ళు,వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
వ్యాధినిరోధకతను పెంచే ఆహారం తీసుకొనే చర్యలు చేపట్టండి.
ABN LIVE
TV9 LIVE
10 TV LIVE
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. దేశంలో కరోనా హాట్స్పాట్ల సంఖ్య తగ్గితే ఆంక్షల సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.
మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్డౌన్ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు
➖➖➖➖➖➖➖➖
ప్రధాన మంత్రి సందేశం లో ముఖ్యాంశాలు
May 3 వరకు ప్రస్తుతం మాదిరిగానే
మరో 19 రోజులు.
Lock down పొడిగింపు(మొత్తం 40 రోజులు)
ఏప్రిల్ 20 వ తేదీ తర్వాత సమీక్ష చేసి Lock down లో కొన్ని సడలింపు లు.
అందరూ 100% మాస్కులు ధరించాలి.
పెద్దవాళ్ళు,వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
వ్యాధినిరోధకతను పెంచే ఆహారం తీసుకొనే చర్యలు చేపట్టండి.
ABN LIVE
No comments:
Post a Comment