ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సహా ఇతర అధికారులు హాజరు
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు:
➧విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచాలని, రీ పొజిషన్ చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలను సీఎం ముందుంచిన అధికారులు
➧ విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం
➧ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్ చేయాలన్న సీఎం
➧ విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలన్న సీఎం
➧ ఆన్లైన్ పద్ధతుల్లో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని, జులై 15 తర్వాత చేపడతామన్న అధికారులు
➧ ఎవర్నీ ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం కాకుండా పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోమన్న ముఖ్యమంత్రి
➧ అధికారులు అంతా కూర్చొని టీచర్ల రీ పొజిషన్కు పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలన్న సీఎం
➧ 2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్ టీచర్ను కేటాయించారని, వీటిలో చాలావరకు మూతబడ్డాయని సమావేశంలో ప్రస్తావన.
➧ ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం
➧ అక్టోబరు, నవంబరు నెలలు వచ్చినా యూనిఫారమ్స్, పుస్తకాలు ఇవ్వలేదన్న సీఎం
➧ ఇప్పుడు పిల్లలకు మంచిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం.
పిల్లల ప్రతిభపై నిరంతర అధ్యయనం:
➧పిల్లలు నేర్చుకునే విధానం, వారికి చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలన్న సీఎం.
➧ 6వ తరగతి నుంచి 10 తరగతి వరకూ వివిధ పాఠశాల్లలో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలన్న సీఎం
➧ విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి ఆ డేటాను అనలైజ్ చేయాలని, ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలని ఆదేశించిన సీఎం
➧ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలన్న అధికారులకు స్పష్టం చేసిన సీఎం.
➧ డిజిటల్ లెర్నింగ్ కోసం సమగ్రంగా యాప్ రూపకల్పన చేయాలని ఆదేశించిన సీఎం.
➧ విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి.
➧ ఈ అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయన్న సీఎం.
పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాలపై సమీక్ష:
➧ నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలని, దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం.
➧ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం
➧ నాడు– నేడు కింద పాఠశాలల నిర్మాణాల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్దతులు, విధివిధానాలను ఎస్ఓపీలుగా రూపొందించి వాటిని సంబంధిత విభాగాలకు పంపించాలన్న సీఎం
➧గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్నూ భాగస్వామ్యం చేయాలన్న సీఎం
➧ గవర్నమెంటు అంటే నాసికరం కాదు.. గవర్నమెంటు అంటే క్వాలిటీ అన్న పేరురావాలన్న ముఖ్యమంత్రి.
➧ నాడు – నేడు నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం ఇది అని పేర్కొన్న సీఎం
➧ నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్ కమిటీల ఖాతాల్లో ఉన్నాయన్న అధికారులు.
➧ గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్డౌన్ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని అధికారుల వెల్లడి.
➧ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు,
➧ గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని ఆదేశించిన సీఎం
➧ వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి.
➧జేసీలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం
➧ స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ నెంబరుకు ఫోన్ చేసేలా నెంబరును ప్రదర్శించాలన్న సీఎం. తల్లిదండ్రులు ఎవరైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న సీఎం
➧పాఠశాలలు పరిశుభ్రంగా, అలాగే బాత్రూమ్స్ కూడా శుభ్రంగా ఉంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.
➧ జగనన్న విద్యా కానుక కోసం ఈనెల 8, 9 తేదీలలో విద్యార్థుల కాళ్ల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారుల వెల్లడి.
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సహా ఇతర అధికారులు హాజరు
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు:
➧విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచాలని, రీ పొజిషన్ చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలను సీఎం ముందుంచిన అధికారులు
➧ విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం
➧ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్ చేయాలన్న సీఎం
➧ విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలన్న సీఎం
➧ ఆన్లైన్ పద్ధతుల్లో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని, జులై 15 తర్వాత చేపడతామన్న అధికారులు
➧ ఎవర్నీ ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం కాకుండా పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోమన్న ముఖ్యమంత్రి
➧ అధికారులు అంతా కూర్చొని టీచర్ల రీ పొజిషన్కు పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలన్న సీఎం
➧ 2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్ టీచర్ను కేటాయించారని, వీటిలో చాలావరకు మూతబడ్డాయని సమావేశంలో ప్రస్తావన.
➧ ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం
➧ అక్టోబరు, నవంబరు నెలలు వచ్చినా యూనిఫారమ్స్, పుస్తకాలు ఇవ్వలేదన్న సీఎం
➧ ఇప్పుడు పిల్లలకు మంచిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం.
పిల్లల ప్రతిభపై నిరంతర అధ్యయనం:
➧పిల్లలు నేర్చుకునే విధానం, వారికి చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలన్న సీఎం.
➧ 6వ తరగతి నుంచి 10 తరగతి వరకూ వివిధ పాఠశాల్లలో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలన్న సీఎం
➧ విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి ఆ డేటాను అనలైజ్ చేయాలని, ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలని ఆదేశించిన సీఎం
➧ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలన్న అధికారులకు స్పష్టం చేసిన సీఎం.
➧ డిజిటల్ లెర్నింగ్ కోసం సమగ్రంగా యాప్ రూపకల్పన చేయాలని ఆదేశించిన సీఎం.
➧ విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి.
➧ ఈ అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయన్న సీఎం.
పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాలపై సమీక్ష:
➧ నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలని, దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం.
➧ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం
➧ నాడు– నేడు కింద పాఠశాలల నిర్మాణాల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్దతులు, విధివిధానాలను ఎస్ఓపీలుగా రూపొందించి వాటిని సంబంధిత విభాగాలకు పంపించాలన్న సీఎం
➧గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్నూ భాగస్వామ్యం చేయాలన్న సీఎం
➧ గవర్నమెంటు అంటే నాసికరం కాదు.. గవర్నమెంటు అంటే క్వాలిటీ అన్న పేరురావాలన్న ముఖ్యమంత్రి.
➧ నాడు – నేడు నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం ఇది అని పేర్కొన్న సీఎం
➧ నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్ కమిటీల ఖాతాల్లో ఉన్నాయన్న అధికారులు.
➧ గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్డౌన్ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని అధికారుల వెల్లడి.
➧ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు,
➧ గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని ఆదేశించిన సీఎం
➧ వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి.
➧జేసీలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం
➧ స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ నెంబరుకు ఫోన్ చేసేలా నెంబరును ప్రదర్శించాలన్న సీఎం. తల్లిదండ్రులు ఎవరైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న సీఎం
➧పాఠశాలలు పరిశుభ్రంగా, అలాగే బాత్రూమ్స్ కూడా శుభ్రంగా ఉంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.
➧ జగనన్న విద్యా కానుక కోసం ఈనెల 8, 9 తేదీలలో విద్యార్థుల కాళ్ల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారుల వెల్లడి.
No comments:
Post a Comment