65+ వారికి పోస్టల్ బ్యాలెట్--కొవిడ్-19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రకటన
➤దిల్లీ: ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్-నవంబర్లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
➤గతంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.
➤దిల్లీ: ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్-నవంబర్లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
➤గతంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.
No comments:
Post a Comment