నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
ఎంసెట్-2020 ఇంజనీరింగ్ విభా గపు రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది. ఎంసెట్ ర్యాంకర్లు ఈ నెల 21 నుంచి 23 వరకు వెఆపన్లు నమోదు చేసుకో వచ్చు. ఈ నెల 25న సీట్లు కేటాయిస్తారు. ఎంసెట్-2020 (ఎంపీసీ స్త్రమ్) మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 8న పూర్తయింది. తొలిదశలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లు, సీటు దక్కినా రిపోర్టు చేయని వారి సీట్లను రెండో దశ కౌన్సెలింగ్ లో చూపిస్తారు.
No comments:
Post a Comment