ఎల్లుండి నుంచి.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ..!
➧రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
➧రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు
➧ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి
➧రాష్ట్రంలో రెండు వారాలపాటు ఆంక్షలు అమలు
➧కొవిడ్ నివారణకు చర్యలపై అధికారులకు సీఎం ఆదేశించారు
➧ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎం ఆదేశించారు
➧నిర్ణీత సమయాల్లో కర్ప్యూ విధించాలని అధికారులు సూచించారు.
➧6 నుంచి మ. 12 వరకే కార్యకలాపాలు నిర్వహించాలనే అంశంపై చర్చించాం
➧మధ్యాహ్నం 12 తర్వాత కర్ప్యూ విధించేలా సీఎం ఆలోచిస్తున్నారు
➧ఎల్లుండి నుంచి కర్ప్యూ అమలు చేసే అవకాశం
➧కర్ఫ్యూ పెంపుపై మరికాసేపట్లో సీఎం నిర్ణయం తీసుకుంటారు.
No comments:
Post a Comment