రేపు పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు
.
No comments:
Post a Comment