పత్రికా ప్రకటన
2022-23 వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫీజు 25-11-2022 వరకు పొడిగించడమైనది. మరిన్ని వివరముల కొరకు - విద్యాశాఖాధికారి కార్యాలయ వెబ్ సైటు సంబంధిత జిల్లా కార్యారు. యమకం జ్కో కాని ప్రభుత్వ పరీక్షల www.bse.ap.gov.in నందు గాని సంప్రదించగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.
No comments:
Post a Comment