
Date : 06/04/2020 - Time : 06.00 Pm
Bulletin No.106
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
COVID-19(CORONA) : AP Health Bulletin
Date : 06/04/2020 - Time : 10.00 Am
Bulletin No.105
ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరో 14 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266 కు చేరింది. కొత్తగా నమోదైన 14 కేసుల్లో విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
కర్నూలు-56
వైఎస్సార్- 23
అనంతపురం-6
చిత్తూరు-17
నెల్లూరు-34
గుంటూరు-32
ప్రకాశం- 23
పశ్చిమ గోదావరి-16
తూర్పు గోదావరి-11
కృష్ణా-28
విజయనగరం-0
విశాఖపట్నం-20
శ్రీకాకుళం-0
--------------------------------------------------------------
COVID-19(CORONA) : AP Health Bulletin
Date : 05/04/2020 - Time : 6.00 Pm
Bulletin No.104
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం (05/04/2020) ఉదయం 9 గంటల తర్వాత మరో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 252కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెష్పల్ సీఎస్ జవహర్రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఏపీలో 5 గురు డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
కర్నూలు-53
వైఎస్సార్- 23
అనంతపురం-3
చిత్తూరు-17
నెల్లూరు-34
గుంటూరు-30
ప్రకాశం- 23
పశ్చిమ గోదావరి-15
తూర్పు గోదావరి-11
కృష్ణా-28
విజయనగరం-0
విశాఖపట్నం-15
శ్రీకాకుళం-0
No comments:
Post a Comment