JEE MAIN-‘మెయిన్’ దరఖాస్తుల్లో సవరణకు గడువు పొడిగింపు
కరోనా లాక్డౌన్ అమలులో ఉన్నందున జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జాతీయ పరీక్షల నిర్వహణ మండలి (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష రాసేందుకు నగరాల ఎంపికను కూడా మార్చుకోవచ్చు. తుది నిర్ణయం మాత్రం తమదేనని పేర్కొంది.
కరోనా లాక్డౌన్ అమలులో ఉన్నందున జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జాతీయ పరీక్షల నిర్వహణ మండలి (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష రాసేందుకు నగరాల ఎంపికను కూడా మార్చుకోవచ్చు. తుది నిర్ణయం మాత్రం తమదేనని పేర్కొంది.
No comments:
Post a Comment