ఉపాధ్యాయ బదిలీలపై నేడు స్పష్టత
ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖపై సమీక్షించనున్నందున ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖపై సమీక్షించనున్నందున ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment