నవంబరులో ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష
- రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ ఆధ్వర్యాన రాష్ట్రంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీల అడ్మిషన్ల కోసం ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. నవంబరు మూడో వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐసెట్-2020 ఫలితాలను ఆయన విడుదల చేశారు
No comments:
Post a Comment