SCERT డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి గారు రేపటి నుండి( 6-10 తరగతులకు) స్కూల్ టైమింగ్స్,టైమ్ టేబుల్ విడుదల చేశారు.
అన్ని యాజమాన్యాల లోని అన్ని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది రేపు అనగా 18-1-21 నుండి 6 వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభించవలెను.
పదో తరగతి విద్యార్థులు ప్రతిరోజు హాజరుకావలెను
9,7 తరగతుల విద్యార్థులు సోమ బుధ శుక్రవ్రారలలో హాజరుకావలెను
8,6 తరగతుల విద్యార్థులు మంగళ గురు శని వారాలలో హాజరుకావలెను.
కాలనిర్ణయ పట్టిక ను , సంచాలకులు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారి ఆదేశాలకు అనుగుణంగా అనుసరించ వలెను
No comments:
Post a Comment