AP: 2020-21 విద్యా సంవత్సరంనకు చివరి పని దినం ది.19.04v.2021 ,& 20.04.2021(మంగళవారం ) నుండి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➤అలాగే పదవ తరగతి కి తరగతులు షెడ్యూలు ప్రకారం ఉపాధ్యాయుల హాజరగుచూ పూర్తి చేయాలని జీవో నంబరు.111, తేదీ.19.04.2021 విడుదల.
➤Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools vide G.O.Rt.No. 111 Dated: 19.04.2021.
G.O.Rt.No.111 Dt:-19-04-2021 ప్రధానాంశాలు.
➧1 నుండి 9 తరగతుల విద్యార్థులకు 20-04-2021 నుండి వేసవి సెలవులు.
➧సమ్మేటివ్-2 పరీక్షల రద్దుతో 1 నుండి 9 తరగతుల విద్యార్థులు ఆటోమాటిక్ గా పై తరగతుల కు ప్రమోట్ చేయబడుతున్నారు.
➧10వ తరగతి క్లాసులు మరియు పరీక్షలు యథాతధం
➧10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఇవ్వబోయే టైం టేబుల్ ఆధారంగా అన్ని పనిదినాలలో తరగతులు నిర్వహించే విధంగా పాఠశాల కు హాజరు కావాలి.
➧కాబట్టి మిగిలిన వారు ,ముఖ్యంగా ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కానవసరం లేదు.
➧1నుండి9 తరగతులకు డ్రై రేషన్ సరఫరా మరియు 10వ తరగతి వారికి పాఠశాలలో మధ్యాహ్న బోజనం.
No comments:
Post a Comment