APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల...
పూర్తి వివరాలు ఇలా...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది.
➤ఇటీవలే వివిధ శాఖల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్ తాజాగా 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.
వివరాలు..
గ్రూప్-1 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 92 (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-90).
విభాగాలవారీగా ఖాళీలు:
1) డిప్యూటీ కలెక్టర్:10 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
2) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 12 పోస్టులు*
విభాగం: ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
3) డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు (సివిల్) క్యాట్-2: 13 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీ్స్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
4) డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ (మెన్): 02 పోస్టులు.
విభాగం: ఏపీ జైల్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
5) డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్: 02 పోస్టులు.
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్&ఫైర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్-ఫైర్)/బీఈ(ఫైర్)
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
6) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 08 పోస్టులు.
విభాగం: ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
7) రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్: 02 పోస్టులు.
విభాగం: ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
8) మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్: 07 పోస్టులు.
విభాగం: ఏపీ పంచాయత్ & రూరల్ డెవలప్మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
9) డిస్ట్రిక్ట్ రిజిస్టార్స్: 03 పోస్టులు
విభాగం: ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
10) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫిసర్: 01పోస్టు
విభాగం: ఏపీ ట్రైబల్ వెల్ఫే్ర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
11) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫే్ర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
12) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 06 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
13) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-II: 18 పోస్టులు.
విభాగం: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ (అడ్మినిస్ట్రేషన్) సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
14) డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
15) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
వయోసడలింపు: నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ/ఎస్టీ(CF), దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్, NCC (ఇన్స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం:ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామ్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు.
మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి.
పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు.
పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
పేపర్-3 (పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.
పేపర్-4 (ఎకానమీ & డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు.
పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...
దరఖాస్తు ఫీజు:అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:
ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
ముఖ్యమైన తేదీలు..
- అన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2022.
- ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.11.2022.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.11.2022.
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 18.12.2022..
- మెయిన్ పరీక్ష తేది: 2023 మార్చి రెండోవారంలో.
No comments:
Post a Comment